'ఏ మంత్రం వేసావే' థియేట్రికల్ ట్రైలర్
- March 01, 2018
అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం 'ఏ మంత్రం వేసావే'. మార్చి9న విడుదల కానున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. శ్రీధర్ మర్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివాని సింగ్ నాయిక. కోమ్య విరాక్, నీలాక్షి సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే ప్రేమకధకు థ్రిల్లర్ అంశాలను మేళవించి తీసినట్లుగా కనిపిస్తోంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి