'ఏ మంత్రం వేసావే' థియేట్రికల్ ట్రైలర్
- March 01, 2018
అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం 'ఏ మంత్రం వేసావే'. మార్చి9న విడుదల కానున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. శ్రీధర్ మర్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివాని సింగ్ నాయిక. కోమ్య విరాక్, నీలాక్షి సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే ప్రేమకధకు థ్రిల్లర్ అంశాలను మేళవించి తీసినట్లుగా కనిపిస్తోంది.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







