'ఏ మంత్రం వేసావే' థియేట్రికల్ ట్రైలర్
- March 01, 2018
అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం 'ఏ మంత్రం వేసావే'. మార్చి9న విడుదల కానున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. శ్రీధర్ మర్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివాని సింగ్ నాయిక. కోమ్య విరాక్, నీలాక్షి సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే ప్రేమకధకు థ్రిల్లర్ అంశాలను మేళవించి తీసినట్లుగా కనిపిస్తోంది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









