అక్రమ మైనింగ్: 3 మిలియన్ ఒమన్ రియాల్స్ జరీమానా
- March 06, 2018
మస్కట్: ఒమన్లో ఏడు కంపెనీలపై 3 మిలియన్ ఒమన్ రియాల్స్ జరీమానా విధించారు. అక్రమ మైనింగ్కి పాల్పడుతున్న నేరానికిగాను ఈ జరీమానాను విధించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మైనింగ్ పేర్కొంది. 1.5 మిలియన్ ఒమన్ రియాల్స్ విలువైన అక్రమ మైనింగ్కి పాల్పడినట్లుగా లెక్క కట్టారు. 60 రోజుల్లోగా ఏడు కంపెనీలు సెటిల్వమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏడు కంపెనీలను పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది.184,000 ఒమన్ రియాల్స్ ఇప్పటికే ఉల్లంఘనల నేపథ్యంలో రికవరీ చేయడం జరిగిందనీ, మిగతా మొత్తానికి సంబంధించి అథారిటీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయనీ తెలుస్తోంది. కంపెనీలు సేల్స్ రిపోర్ట్స్ని, మిగతా డాక్యుమెంట్స్ని సమర్పించాల్సి ఉంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







