అక్రమ మైనింగ్: 3 మిలియన్ ఒమన్ రియాల్స్ జరీమానా
- March 06, 2018
మస్కట్: ఒమన్లో ఏడు కంపెనీలపై 3 మిలియన్ ఒమన్ రియాల్స్ జరీమానా విధించారు. అక్రమ మైనింగ్కి పాల్పడుతున్న నేరానికిగాను ఈ జరీమానాను విధించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మైనింగ్ పేర్కొంది. 1.5 మిలియన్ ఒమన్ రియాల్స్ విలువైన అక్రమ మైనింగ్కి పాల్పడినట్లుగా లెక్క కట్టారు. 60 రోజుల్లోగా ఏడు కంపెనీలు సెటిల్వమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏడు కంపెనీలను పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది.184,000 ఒమన్ రియాల్స్ ఇప్పటికే ఉల్లంఘనల నేపథ్యంలో రికవరీ చేయడం జరిగిందనీ, మిగతా మొత్తానికి సంబంధించి అథారిటీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయనీ తెలుస్తోంది. కంపెనీలు సేల్స్ రిపోర్ట్స్ని, మిగతా డాక్యుమెంట్స్ని సమర్పించాల్సి ఉంది.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







