అక్రమ మైనింగ్: 3 మిలియన్ ఒమన్ రియాల్స్ జరీమానా
- March 06, 2018
మస్కట్: ఒమన్లో ఏడు కంపెనీలపై 3 మిలియన్ ఒమన్ రియాల్స్ జరీమానా విధించారు. అక్రమ మైనింగ్కి పాల్పడుతున్న నేరానికిగాను ఈ జరీమానాను విధించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మైనింగ్ పేర్కొంది. 1.5 మిలియన్ ఒమన్ రియాల్స్ విలువైన అక్రమ మైనింగ్కి పాల్పడినట్లుగా లెక్క కట్టారు. 60 రోజుల్లోగా ఏడు కంపెనీలు సెటిల్వమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏడు కంపెనీలను పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది.184,000 ఒమన్ రియాల్స్ ఇప్పటికే ఉల్లంఘనల నేపథ్యంలో రికవరీ చేయడం జరిగిందనీ, మిగతా మొత్తానికి సంబంధించి అథారిటీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయనీ తెలుస్తోంది. కంపెనీలు సేల్స్ రిపోర్ట్స్ని, మిగతా డాక్యుమెంట్స్ని సమర్పించాల్సి ఉంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









