అక్రమ మైనింగ్: 3 మిలియన్ ఒమన్ రియాల్స్ జరీమానా
- March 06, 2018
మస్కట్: ఒమన్లో ఏడు కంపెనీలపై 3 మిలియన్ ఒమన్ రియాల్స్ జరీమానా విధించారు. అక్రమ మైనింగ్కి పాల్పడుతున్న నేరానికిగాను ఈ జరీమానాను విధించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మైనింగ్ పేర్కొంది. 1.5 మిలియన్ ఒమన్ రియాల్స్ విలువైన అక్రమ మైనింగ్కి పాల్పడినట్లుగా లెక్క కట్టారు. 60 రోజుల్లోగా ఏడు కంపెనీలు సెటిల్వమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏడు కంపెనీలను పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది.184,000 ఒమన్ రియాల్స్ ఇప్పటికే ఉల్లంఘనల నేపథ్యంలో రికవరీ చేయడం జరిగిందనీ, మిగతా మొత్తానికి సంబంధించి అథారిటీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయనీ తెలుస్తోంది. కంపెనీలు సేల్స్ రిపోర్ట్స్ని, మిగతా డాక్యుమెంట్స్ని సమర్పించాల్సి ఉంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







