యూఏఈ రోడ్డు ప్రమాదంలో ఒమనీ కుటుంబం మృతి
- March 06, 2018
మస్కట్: ఒమన్కి చెందిన ఓ కుటుంబం యూఏఈలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. మొత్తం ఈ ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. అబుదాబీలో ఒమన్ వైస్ అంబాసిడర్ అబ్దుల్లా అల్ మావ్లి మాట్లాడుతూ, ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు గాయాలయ్యాయని చెప్పారు. విలాయత్ సువైక్ నుంచి ఉమ్రా ప్రార్థనలు పూర్తి చేసుకుని వస్తుండగా ప్రమాదం జరిగిందని అల్ మావ్లి వివరించారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







