అబుదాబీలో మెయిడ్స్ కోసం స్పెషల్ ట్రిబ్యునల్
- March 07, 2018
అబుదాబి:డొమెస్టిక్ వర్కర్స్పై నమోదవుతున్న నేరాలకు సంబంధించి ప్రత్యేక జ్యుడీషియల్ యూనిట్స్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతీ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ పరిధిలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, జ్యుడీషియల్ డిపార్ట్మెంట్స్ని ఏర్పాటు చేస్తున్నారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎఫైర్స్, అబుదాబీ జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ చైర్మన్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఈ మేరకు ఓ రిజల్యూషన్ని పాస్ చేశారు. అబుదాబీ జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ యాక్టింగ్ అండర్ సెక్రెటరీ యూసుఫ్ సయీద్ అల్ అబ్రి మాట్లాడుతూ, మెయిడ్స్కి సంబంధించిన కేసుల్లో సత్వరం న్యాయం జరిగేలా చేయడమే ఈ రిజల్యూషన్ ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు.
తాజా వార్తలు
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్









