అబుదాబీలో మెయిడ్స్ కోసం స్పెషల్ ట్రిబ్యునల్
- March 07, 2018
అబుదాబి:డొమెస్టిక్ వర్కర్స్పై నమోదవుతున్న నేరాలకు సంబంధించి ప్రత్యేక జ్యుడీషియల్ యూనిట్స్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతీ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ పరిధిలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, జ్యుడీషియల్ డిపార్ట్మెంట్స్ని ఏర్పాటు చేస్తున్నారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎఫైర్స్, అబుదాబీ జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ చైర్మన్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఈ మేరకు ఓ రిజల్యూషన్ని పాస్ చేశారు. అబుదాబీ జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ యాక్టింగ్ అండర్ సెక్రెటరీ యూసుఫ్ సయీద్ అల్ అబ్రి మాట్లాడుతూ, మెయిడ్స్కి సంబంధించిన కేసుల్లో సత్వరం న్యాయం జరిగేలా చేయడమే ఈ రిజల్యూషన్ ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







