షార్జాలో కారు ప్రమాదం: వ్యక్తి మృతి
- March 09, 2018
షార్జా:షార్జాలోని షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై తస్జీల్ విలేజ్ వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. కారు సాంకేతిక లోపంతో ఆగిపోవడంతో, రోడ్డు మధ్యలో వాహనాన్ని ఆ వ్యక్తి నిలిపివేయగా, అదే మార్గంలో వేగంగా వచ్చిన మరో వాహనం, ఆ కారుని ఢీకొంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీస్ పెట్రోల్స్ అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని అక్కడినుంచి తరలించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ - షార్జా పోలీస్, వాహనదారులు తమ వాహనాల్ని రోడ్డుపై ప్రత్యేక పరిస్థితుల్లో నిలిపివేయాల్సి వచ్చినప్పుడు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. ఎమర్జన్సీ సమయాల్లో 'యీల్డ్' సిగ్నల్ వినియోగించాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







