షార్జాలో కారు ప్రమాదం: వ్యక్తి మృతి
- March 09, 2018
షార్జా:షార్జాలోని షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై తస్జీల్ విలేజ్ వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. కారు సాంకేతిక లోపంతో ఆగిపోవడంతో, రోడ్డు మధ్యలో వాహనాన్ని ఆ వ్యక్తి నిలిపివేయగా, అదే మార్గంలో వేగంగా వచ్చిన మరో వాహనం, ఆ కారుని ఢీకొంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీస్ పెట్రోల్స్ అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని అక్కడినుంచి తరలించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ - షార్జా పోలీస్, వాహనదారులు తమ వాహనాల్ని రోడ్డుపై ప్రత్యేక పరిస్థితుల్లో నిలిపివేయాల్సి వచ్చినప్పుడు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. ఎమర్జన్సీ సమయాల్లో 'యీల్డ్' సిగ్నల్ వినియోగించాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









