జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న 'దుబాయ్ పవనిజం' కార్యకర్తలు
- March 15, 2018
కాజా:గుంటూరు జిల్లా కాజాలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా కార్యకర్తలు మోహరించారు.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎటువంటి సమస్య వచ్చినా తను ముందు ఉంటానని తెలియజేశారు.
ఈ కార్యక్రమములో దుబాయ్ పవనిజం కార్యకర్తలు రవి చల్లా,బాలాజీ గరగా,ప్రసాద్ మంచి నీళ్లు,మజ్జిక ప్యాకెట్లు సరఫరాచేశారు. బహిరంగ సభ అనంతరం పవన్ కళ్యాణ్ దుబాయ్ నుంచి విచ్చేసిన కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో గల్ఫ్ లోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.





తాజా వార్తలు
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి
- ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగింపు!
- టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర
- ఎగ్జిబిషన్ లో 264 మంది పోకిరీలకు బుద్ధి చెప్పిన షీటీమ్స్
- పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!









