జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న 'దుబాయ్ పవనిజం' కార్యకర్తలు
- March 15, 2018
కాజా:గుంటూరు జిల్లా కాజాలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా కార్యకర్తలు మోహరించారు.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎటువంటి సమస్య వచ్చినా తను ముందు ఉంటానని తెలియజేశారు.
ఈ కార్యక్రమములో దుబాయ్ పవనిజం కార్యకర్తలు రవి చల్లా,బాలాజీ గరగా,ప్రసాద్ మంచి నీళ్లు,మజ్జిక ప్యాకెట్లు సరఫరాచేశారు. బహిరంగ సభ అనంతరం పవన్ కళ్యాణ్ దుబాయ్ నుంచి విచ్చేసిన కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో గల్ఫ్ లోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.





తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









