షువాఖ్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
- March 15, 2018
కువైట్ : షువాఖ్ పారిశ్రామిక ఒక లూబ్రికెంట్ రీసైక్లింగ్ కర్మాగారంలో ఒక ట్యాంక్ అగ్ని ప్రమాదానికి గురై తగలబడిపోయింది. కాగా ఈ ప్రమాదంలో ఏ ఒక్కరు గాయపడలేదు. ఈ సంఘటన గూర్చి సమాచారం అందుకొన్న అగ్నిమాపక దళాలు అగ్ని ప్రమాదం జరిగిన సన్నివేశ స్ధలానికి చేరుకొంది . వెనువెంటనే మండుతున్న ట్యాంక్ ను వేరుచేశాయి, ఆ సమీపంలోని ట్యాంకులకు మంటలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్త చర్యలు తీసుకొన్నారు. దీంతో పెద్ద ఎత్తున జరగబోయే నష్టాన్ని నివారించడానికి సహాయపడింది. ఈ ప్రమాదం జరగడానికి వాస్తవ కారణం నిర్ణయించడానికి విచారణ ప్రారంభమైంది.
తాజా వార్తలు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!









