షువాఖ్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
- March 15, 2018
కువైట్ : షువాఖ్ పారిశ్రామిక ఒక లూబ్రికెంట్ రీసైక్లింగ్ కర్మాగారంలో ఒక ట్యాంక్ అగ్ని ప్రమాదానికి గురై తగలబడిపోయింది. కాగా ఈ ప్రమాదంలో ఏ ఒక్కరు గాయపడలేదు. ఈ సంఘటన గూర్చి సమాచారం అందుకొన్న అగ్నిమాపక దళాలు అగ్ని ప్రమాదం జరిగిన సన్నివేశ స్ధలానికి చేరుకొంది . వెనువెంటనే మండుతున్న ట్యాంక్ ను వేరుచేశాయి, ఆ సమీపంలోని ట్యాంకులకు మంటలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్త చర్యలు తీసుకొన్నారు. దీంతో పెద్ద ఎత్తున జరగబోయే నష్టాన్ని నివారించడానికి సహాయపడింది. ఈ ప్రమాదం జరగడానికి వాస్తవ కారణం నిర్ణయించడానికి విచారణ ప్రారంభమైంది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







