నివాసి ఫస్ట్ లుక్.!
- March 18, 2018
శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట లాంటి ఫ్యామిలి ఎమోషనల్ చిత్రంతో హీరొగా పరిచయమై, నటసింహం బాలకృష్ణ మూవీ జైసింహ లో మంచి పాత్రలో కనిపించిన యంగ్ హీరో శేఖర్ వర్మ, మళయాలి ముద్దుగుమ్మలు వివియా, విద్య లు జంటగా, దత్తాత్రేయ ఎంటర్టైన్మెంట్స్ , గాయత్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నివాసి. ఈ చిత్రం మెదటి లుక్ ని ఉగాది శుభాకాంక్షలతో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని కె.ఎన్.రావు, టి.వి.వి.ఎస్.ఎన్ వర్మ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సతీష్ రేగెళ్ళ దర్శకుడు.
ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ.. శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట లాంటి ఓ ఫ్యామిలి ఎమోషన్ చిత్రంలో ప్రతి ప్రేక్షకుడ్ని అలరించిన శేఖర్ వర్మ, వివియా, విద్యలు హీరోహీరోయిన్స్ గా సతీష్ రేగెళ్ళ దర్శకుడు గా మా బ్యానర్స్ లో నిర్మిస్తున్న చిత్రం నివాసి. ఈ చిత్రం ఇప్పటికే 70 శాతం కంప్లీటయ్యింది. ఈ చిత్రం పై మా యూనిట్ అంతా చాలా నమ్మకంతో వున్నాము. ఫ్యామిలి,యాక్షన్ థ్రిల్లర్ గా నిర్మిస్తున్నాము. చివరి షెడ్యూల్ ని ఏప్రిల్ లో పూర్తిచేస్తాము. ప్రేక్షకులందరికి మా చిత్ర యూనిట్ తరుపున ఉగాది శుభాకాంక్షలు.. అని అన్నారు
బ్యానర్.. దత్తాత్రేయ ఎంటర్టైన్మెంట్స్ అండ్ గాయత్రి ప్రోడక్షన్స్
నటీనటులు.. శేఖర్ వర్మ, వివియా, విధ్య, నాజర్, సుదర్శన్ తదితరులు
సినిమాటోగ్రాఫర్.. కె. చిట్టిబాబు
సంగీతం.. చరణ్-అర్జున్
ఆర్ట్ డైరక్టర్- మురళీ వీరవల్లి
నిర్మాతలు.. కె.ఎన్.రావు, టి.వి.వి.ఎస్.ఎన్ వర్మ
దర్శకత్వం.. సతీష్ రేగెళ్ళ
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







