మవసలాట్ బస్ ఫేర్స్ తగ్గింపు
- March 19, 2018
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాత్, మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి, ఎయిర్ పోర్ట్కి వెళ్ళే - వచ్చే బస్ రూట్స్కి సంబంధించి ఛార్జీలను తగ్గించింది. గతంలో టిక్కెట్ ధర 1 ఒమన్ రియాల్ వుండగా, దాన్ని 500 బైసాగా నిర్ణయించారు. మార్చి 20 నుంచి జూన్ 20 వరకు ఈ ధరలు అందుబాటులో వుంటాయి. కొత్త విమానాశ్రయ కార్యకలాపాలు ప్రారంభం కానుండగా, అందుకు ముందుగానే ఈ ఆఫర్ని మవసలాత్ ప్రకటించింది. ఈ విషయాన్ని మవసలాట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..