మవసలాట్ బస్ ఫేర్స్ తగ్గింపు
- March 19, 2018మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాత్, మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి, ఎయిర్ పోర్ట్కి వెళ్ళే - వచ్చే బస్ రూట్స్కి సంబంధించి ఛార్జీలను తగ్గించింది. గతంలో టిక్కెట్ ధర 1 ఒమన్ రియాల్ వుండగా, దాన్ని 500 బైసాగా నిర్ణయించారు. మార్చి 20 నుంచి జూన్ 20 వరకు ఈ ధరలు అందుబాటులో వుంటాయి. కొత్త విమానాశ్రయ కార్యకలాపాలు ప్రారంభం కానుండగా, అందుకు ముందుగానే ఈ ఆఫర్ని మవసలాత్ ప్రకటించింది. ఈ విషయాన్ని మవసలాట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు