డ్రగ్స్ ప్రమోషన్: నిందితుడిపై విచారణ
- March 23, 2018
దుబాయ్:29 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి, ఇద్దరు మహిళల ద్వారా క్రిస్టల్ మిత్ని సరఫరా చేస్తున్న అభియోగాల మేరకు విచారణను ఎదుర్కొంటున్నాడు. ఇద్దరు మహిళలకు డ్రగ్స్ అలవాటు చేయడం, డ్రగ్స్తో పాటు కారులో పట్టుబడటం వంటి అభియోగాలు నిందితుడిపై మోపబడ్డాయి. జనవరి 16న బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. న్యాయస్థానంలో పోలీస్ క్రైమ్ ల్యాబ్ ఆధారాల్ని సమర్పించింది. యాంఫిటమెన్, డ్రగ్ టూల్స్, 4.52 గ్రాముల హాషిష్, 659 యాంఫిటమైన్ ట్యాబ్లెట్లు, పెద్ద మొత్తంలో యాంఫిటమైన్ వైట్ పౌడర్ని సాక్ష్యాలుగా పోలీసులు పేర్కొన్నారు. ఏప్రిల్ 19న ఈ కేసు తదుపరి విచారణ జరుగుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









