డ్రగ్స్ ప్రమోషన్: నిందితుడిపై విచారణ
- March 23, 2018
దుబాయ్:29 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి, ఇద్దరు మహిళల ద్వారా క్రిస్టల్ మిత్ని సరఫరా చేస్తున్న అభియోగాల మేరకు విచారణను ఎదుర్కొంటున్నాడు. ఇద్దరు మహిళలకు డ్రగ్స్ అలవాటు చేయడం, డ్రగ్స్తో పాటు కారులో పట్టుబడటం వంటి అభియోగాలు నిందితుడిపై మోపబడ్డాయి. జనవరి 16న బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. న్యాయస్థానంలో పోలీస్ క్రైమ్ ల్యాబ్ ఆధారాల్ని సమర్పించింది. యాంఫిటమెన్, డ్రగ్ టూల్స్, 4.52 గ్రాముల హాషిష్, 659 యాంఫిటమైన్ ట్యాబ్లెట్లు, పెద్ద మొత్తంలో యాంఫిటమైన్ వైట్ పౌడర్ని సాక్ష్యాలుగా పోలీసులు పేర్కొన్నారు. ఏప్రిల్ 19న ఈ కేసు తదుపరి విచారణ జరుగుతుంది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









