ఫేక్ పేపర్స్తో అద్దెకు కారు: ఇద్దరిపై కేసు
- March 23, 2018
దుబాయ్:అద్దెకు కారు తీసుకుని, తిరిగి ఆ కారుని ఇవ్వనందుకుగాను, అలాగే రెంటల్ ఫీజ్ చెల్లించనందుకుగాను వారిపై కేసులు నమోదయ్యాయి. పాకిస్తాన్కి చెందిన ఇద్దరు వ్యక్తులు ఫోర్జరీ డాక్యుమెంట్ల ద్వారా అల్ రషిదియాలోని ఓ ఆఫీసు ద్వారా కార్లను అద్దెకి తీసుకున్నారు. అయితే అద్దె చెల్లించడంలో ఇద్దరూ తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరిగింది. అయితే నిందితులు, నేరాన్ని తొలుత అంగీకరించలేదు. ఫోర్జరీ డాక్యుమెంట్లకు సంబంధించిన ఆరోపణల్నీ నిందితులు ఒప్పుకోవడంలేదు. ఎమిరేటీ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అన్నీ ఫేక్ అని విచారణలో తేలింది. బాధితుడు, తనకు నిందితులు ఇచ్చిన డాక్యుమెంట్ల ప్రకారం సదరు వ్యక్తిని సంప్రదిస్తే, ఆ వ్యక్తి ఆ డాక్యుమెంట్లతో తనకు సంబంధం లేదని చెప్పారనీ న్యాయస్థానం యెదుట వాపోయాడు. ఈ కేసులో మార్చి 26న తీర్పు వెలువడనుంది.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







