మొదటి ట్రాన్స్జెండర్ న్యూస్ యాంకర్ 'మార్వియ మాలిక్'
- March 27, 2018
మన సమాజంలో సగం ఆడ, సగం మగ లక్షణాలతో ఉన్న వారిని చిన్న చూపు చూడటం జరుగుతోంది. పాకిస్థాన్లో మొదటిసారిగా ఒక ట్రాన్స్జెండర్ న్యూస్ యాంకర్ స్థాయికి ఎదిగింది. తాను ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలను పడాల్సి వచ్చిందనీ, సెలూన్లో పనిచేస్తుండగా తనను గెంటేసారనీ వివరించింది. మార్వియ మాలిక్ శనివారం చదివిన న్యూస్ బులిటెన్ వైరల్ అయ్యింది. పాజిటివ్ కాల్స్, మెసేజ్లు వస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ట్రాన్స్జెండర్లను పాకిస్థాన్ సెనేట్ మూడో జెండర్గా గుర్తించింది. డ్రైవింగ్ లైసెన్సులపై ఎక్స్(x) జెండర్గా ముద్రిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







