మొదటి ట్రాన్స్జెండర్ న్యూస్ యాంకర్ 'మార్వియ మాలిక్'
- March 27, 2018
మన సమాజంలో సగం ఆడ, సగం మగ లక్షణాలతో ఉన్న వారిని చిన్న చూపు చూడటం జరుగుతోంది. పాకిస్థాన్లో మొదటిసారిగా ఒక ట్రాన్స్జెండర్ న్యూస్ యాంకర్ స్థాయికి ఎదిగింది. తాను ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలను పడాల్సి వచ్చిందనీ, సెలూన్లో పనిచేస్తుండగా తనను గెంటేసారనీ వివరించింది. మార్వియ మాలిక్ శనివారం చదివిన న్యూస్ బులిటెన్ వైరల్ అయ్యింది. పాజిటివ్ కాల్స్, మెసేజ్లు వస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ట్రాన్స్జెండర్లను పాకిస్థాన్ సెనేట్ మూడో జెండర్గా గుర్తించింది. డ్రైవింగ్ లైసెన్సులపై ఎక్స్(x) జెండర్గా ముద్రిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!









