'ఐ డోంట్ నో' అంటున్న భరత్
- March 31, 2018
మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్ర ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా మూవీ నుండి సెకండ్ సాంగ్ విడుదల చేసారు. 'ఐ డోంట్ నో' అంటూ సాగే ఈ పాటని బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ పాడగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రెండో సాంగ్గా విడుదలైన ఈ పాట పాడినందుకు ఫర్హాన్కి మహేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కైరా అద్వానీ నాయిక. శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, దేవరాజ్, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









