'ఐ డోంట్ నో' అంటున్న భరత్
- March 31, 2018
మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్ర ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా మూవీ నుండి సెకండ్ సాంగ్ విడుదల చేసారు. 'ఐ డోంట్ నో' అంటూ సాగే ఈ పాటని బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ పాడగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రెండో సాంగ్గా విడుదలైన ఈ పాట పాడినందుకు ఫర్హాన్కి మహేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కైరా అద్వానీ నాయిక. శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, దేవరాజ్, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







