'ఐ డోంట్ నో' అంటున్న భరత్
- March 31, 2018
మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్ర ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా మూవీ నుండి సెకండ్ సాంగ్ విడుదల చేసారు. 'ఐ డోంట్ నో' అంటూ సాగే ఈ పాటని బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ పాడగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రెండో సాంగ్గా విడుదలైన ఈ పాట పాడినందుకు ఫర్హాన్కి మహేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కైరా అద్వానీ నాయిక. శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, దేవరాజ్, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..