శ్రీదేవికి భారతరత్న ఇవ్వాలన్న శారద
- April 01, 2018
చెన్నై : ఇటీవలే మృతి చెందిన అందాల తార శ్రీదేవికి భారత రత్న ఇవ్వాలని సీనియర్ నటి శారద కోరారు. చెన్నైలోని ఆంధ్రా క్లబ్ లో శ్రీదేవి సంతాప సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న శారద...శ్రీదేవితో తనకున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తన నటనతో శ్రీదేవి గుర్తింపు తెచ్చుకున్నారని, శ్రీదేవికి భారతరత్న వచ్చేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయి నివాళి అర్పించారు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా









