శ్రీదేవికి భారతరత్న ఇవ్వాలన్న శారద
- April 01, 2018
చెన్నై : ఇటీవలే మృతి చెందిన అందాల తార శ్రీదేవికి భారత రత్న ఇవ్వాలని సీనియర్ నటి శారద కోరారు. చెన్నైలోని ఆంధ్రా క్లబ్ లో శ్రీదేవి సంతాప సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న శారద...శ్రీదేవితో తనకున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తన నటనతో శ్రీదేవి గుర్తింపు తెచ్చుకున్నారని, శ్రీదేవికి భారతరత్న వచ్చేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయి నివాళి అర్పించారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







