నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు
- April 03, 2018
హైదరాబాద్: నటి శ్రీరెడ్డిపై టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. టాలీవుడ్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఉన్న వారిని కించపరిచేలామాట్లాడిన ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







