ఆర్థిక కష్టాల్లో ఎయిర్ ఇండియా.. ఉద్యోగులకు అష్టకష్టాలు
- April 03, 2018
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ప్రతి నెలాఖర్లోనే జీతాలు చెల్లించే సంస్థ మార్చి నెల జీతాలు ఇంత వరకు చెల్లించలేదు. దీంతో 11 వేల మంది శాశ్వత ఉద్యోగులతో పాటు 21 వేల మంది ఇతర ఉద్యోగులు జీతాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే గురువారం జీతాలు చెల్లించే అవకాశం ఉందని కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. మరోవైపు తమ నియంత్రణలో లేని కొన్ని కారణాలతో మార్చి నెల జీతాలు చెల్లింపును వాయిదా వేసినట్లు జెట్ ఎయిర్వేస్ కూడా ప్రకటించింది.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







