అట్టహాసంగా మొదలైన కామన్వెల్త్గేమ్స్
- April 04, 2018
కామన్వెల్త్గేమ్స్ అట్టహాసంగా మొదలయ్యాయి. గోల్డ్కోస్ట్ వేదికగా జరిగిన ఆరంభవేడుకల అదరహో అనిపించాయి. 71 దేశాలకు చెందిన క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ చేస్తూ మొదలైన ఓపెనింగ్ సెర్మనీలో కల్చరల్ ఈవెంట్స్ ఆకట్టుకున్నాయి. ఆరంభోత్సవంలో తెలుగుతేజం పివి సింధు భారత పతాకధారిగా నిలిచింది. మువ్వెన్నల జెండా పట్టుకుని సింధు భారత బృందాన్ని లీడ్ చేసింది. ఇక ఓపెనింగ్ సెర్మనీలో బీచ్ ఫెస్టివల్తో పాటు ఆస్ట్రేలియా సంప్రదాయలను ప్రతిబింబిస్తూ సాగిన కార్యక్రమాలు అలరించాయి. పోటీలు రేపటి నుంచి ప్రారకంభం కానున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







