అట్టహాసంగా మొదలైన కామన్వెల్త్గేమ్స్
- April 04, 2018
కామన్వెల్త్గేమ్స్ అట్టహాసంగా మొదలయ్యాయి. గోల్డ్కోస్ట్ వేదికగా జరిగిన ఆరంభవేడుకల అదరహో అనిపించాయి. 71 దేశాలకు చెందిన క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ చేస్తూ మొదలైన ఓపెనింగ్ సెర్మనీలో కల్చరల్ ఈవెంట్స్ ఆకట్టుకున్నాయి. ఆరంభోత్సవంలో తెలుగుతేజం పివి సింధు భారత పతాకధారిగా నిలిచింది. మువ్వెన్నల జెండా పట్టుకుని సింధు భారత బృందాన్ని లీడ్ చేసింది. ఇక ఓపెనింగ్ సెర్మనీలో బీచ్ ఫెస్టివల్తో పాటు ఆస్ట్రేలియా సంప్రదాయలను ప్రతిబింబిస్తూ సాగిన కార్యక్రమాలు అలరించాయి. పోటీలు రేపటి నుంచి ప్రారకంభం కానున్నాయి.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









