అమెరికాలో విమానం కూలి ఆరుగురు మృతి

- April 14, 2018 , by Maagulf
అమెరికాలో విమానం కూలి ఆరుగురు మృతి

అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్‌ శివారులో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆనంద్ పటేల్‌(26) అనే భారతీయ మూలాలున్న యువ పారిశ్రామికవేత్త ఉన్నారు. అరిజోనాకు దగ్గర్లోని విమానాశ్రయం నుంచి బయలుదేరిన పైపర్‌ పీఏ-24 అనే ఏక ఇంజిన్‌ విమానం.. గోల్ఫ్‌ కోర్సు మైదానంలో కుప్పకూలిపోయింది. మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురూ మృతి చెందారు. వీరంతా 22 నుంచి 28 ఏళ్లలోపు వారేనని తెలిసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com