అమెరికాలో విమానం కూలి ఆరుగురు మృతి
- April 14, 2018అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్ శివారులో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆనంద్ పటేల్(26) అనే భారతీయ మూలాలున్న యువ పారిశ్రామికవేత్త ఉన్నారు. అరిజోనాకు దగ్గర్లోని విమానాశ్రయం నుంచి బయలుదేరిన పైపర్ పీఏ-24 అనే ఏక ఇంజిన్ విమానం.. గోల్ఫ్ కోర్సు మైదానంలో కుప్పకూలిపోయింది. మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురూ మృతి చెందారు. వీరంతా 22 నుంచి 28 ఏళ్లలోపు వారేనని తెలిసింది.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం