అమెరికాలో విమానం కూలి ఆరుగురు మృతి
- April 14, 2018
అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్ శివారులో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆనంద్ పటేల్(26) అనే భారతీయ మూలాలున్న యువ పారిశ్రామికవేత్త ఉన్నారు. అరిజోనాకు దగ్గర్లోని విమానాశ్రయం నుంచి బయలుదేరిన పైపర్ పీఏ-24 అనే ఏక ఇంజిన్ విమానం.. గోల్ఫ్ కోర్సు మైదానంలో కుప్పకూలిపోయింది. మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురూ మృతి చెందారు. వీరంతా 22 నుంచి 28 ఏళ్లలోపు వారేనని తెలిసింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









