మీడియా సిటీ వద్ద ఫ్రీ బస్
- April 14, 2018
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) దుబాయ్లో ప్రయాణీకుల అవసరాల నిమిత్తం ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటోంది. దుబాయ్ మీడియా సిటీ వద్ద ఆదివారం నుంచి ఉచితంగా బస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మూడు నెలలపాటు ఈ బస్ ఉచితంగానే ప్రయాణీకులకు అందుబాటులో వుండనుంది. ఆర్టిఎ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అహ్మద్ బహ్రూెజియాన్ మాట్లాడుతూ, ఆర్టిఎ చేపడ్తున్న అనేక సంస్కరణల్లో ఇది కూడా ఒకటని, దుబాయ్ ఫ్యూచర్ యాక్సెలరేటర్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. నఖీల్ హార్బర్, టవర్ స్టేషన్, అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ దుబాయ్, దుబాయ్ కమర్షియల్ బ్యాంక్, అరోరా టవర్ వంటి ప్రాంతాల్ని దుబాయ్ మీడియా సిటీతోపాటు ప్రత్యేకంగా గుర్తించామని అక్కడి ప్రయాణీకుల మూమెంట్ని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







