నాన్ ఎమిరేటీ ఉద్యోగులకు సేలరీ హైక్
- April 14, 2018
నాన్ ఎమిరేటీ షార్జా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 10 శాతం సేలరీ హైక్ ఈ ఏడాది జనవరి నుంచి వర్తించనుంది. షార్జా రూలర్, మెంబర్ ఆఫ్ సుప్రీమ్ కౌన్సిల్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి డైరెక్షన్స్ మేరకు ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. షార్జా గవర్నమెంట్ ఉద్యోగులందరి జీతాల్ని 2018 బిగినింగ్లో పెంచదలచుకున్నామని, ఈ క్రమంలోనే నాన్ ఎమిరేటీలకూ జీతాలు పెంచుతున్నామని పేర్కొన్నారు. నాన్ ఎమిరేటీ ఉద్యోగులు తమ లాయల్టీని ప్రదర్శిస్తున్నారని ఈ సందర్భంగా వారిని అభినందించారు రూలర్. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి పెరిగిన జీతాలు. సుమారు 600 మిలియన్ దిర్హామ్ల మేర మొత్తం జీతాలు పెరిగినట్లు తెలియవస్తోంది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









