నాన్ ఎమిరేటీ ఉద్యోగులకు సేలరీ హైక్
- April 14, 2018
నాన్ ఎమిరేటీ షార్జా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 10 శాతం సేలరీ హైక్ ఈ ఏడాది జనవరి నుంచి వర్తించనుంది. షార్జా రూలర్, మెంబర్ ఆఫ్ సుప్రీమ్ కౌన్సిల్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి డైరెక్షన్స్ మేరకు ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. షార్జా గవర్నమెంట్ ఉద్యోగులందరి జీతాల్ని 2018 బిగినింగ్లో పెంచదలచుకున్నామని, ఈ క్రమంలోనే నాన్ ఎమిరేటీలకూ జీతాలు పెంచుతున్నామని పేర్కొన్నారు. నాన్ ఎమిరేటీ ఉద్యోగులు తమ లాయల్టీని ప్రదర్శిస్తున్నారని ఈ సందర్భంగా వారిని అభినందించారు రూలర్. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి పెరిగిన జీతాలు. సుమారు 600 మిలియన్ దిర్హామ్ల మేర మొత్తం జీతాలు పెరిగినట్లు తెలియవస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







