ఐపీఎల్లో కీలక మ్యాచ్...
- May 08, 2018
ఐపీఎల్లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్ కీలక మ్యాచ్ ఆడనుంది. వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైన రాజస్థాన్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో తలపడబోతోంది. ఈ మ్యాచ్లో ఓడితే ప్లే ఆఫ్ రేసు నుంచి ఆ జట్టు నిష్క్రమించినట్టే. నిలకడ లేని బ్యాటింగ్, బౌలర్ల వైఫల్యంతో పాటు రహానే కెప్టెన్సీ కూడా రాయల్స్ ఓటములకు కారణంగా చెప్పొచ్చు. మరోవైపు గత మ్యాచ్లో రాజస్థాన్పై విజయాన్ని అందుకున్న పంజాబ్ తమ జోరు కొనసాగించాలని భావిస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







