ఐపీఎల్లో కీలక మ్యాచ్...
- May 08, 2018
ఐపీఎల్లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్ కీలక మ్యాచ్ ఆడనుంది. వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైన రాజస్థాన్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో తలపడబోతోంది. ఈ మ్యాచ్లో ఓడితే ప్లే ఆఫ్ రేసు నుంచి ఆ జట్టు నిష్క్రమించినట్టే. నిలకడ లేని బ్యాటింగ్, బౌలర్ల వైఫల్యంతో పాటు రహానే కెప్టెన్సీ కూడా రాయల్స్ ఓటములకు కారణంగా చెప్పొచ్చు. మరోవైపు గత మ్యాచ్లో రాజస్థాన్పై విజయాన్ని అందుకున్న పంజాబ్ తమ జోరు కొనసాగించాలని భావిస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







