24వ ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం
- May 23, 2018
బెంగళూరు : కర్నాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా కుమార స్వామి ప్రమాణస్వీకారం చేశారు. కుమార స్వామితో గవర్నర్ వజూభాయ్వాలా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణస్వీకారంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మాయావతి, పినరయి విజయన్, ఏచూరి, చంద్రబాబు నాయుడు, అఖిలేష్, మమతాబెనర్జీ, తేజస్వీ, కేజ్రీవాల్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..