24వ ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం
- May 23, 2018
బెంగళూరు : కర్నాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా కుమార స్వామి ప్రమాణస్వీకారం చేశారు. కుమార స్వామితో గవర్నర్ వజూభాయ్వాలా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణస్వీకారంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మాయావతి, పినరయి విజయన్, ఏచూరి, చంద్రబాబు నాయుడు, అఖిలేష్, మమతాబెనర్జీ, తేజస్వీ, కేజ్రీవాల్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







