అబుధాబి:మెయిడ్ మొహంపై వేడి నీళ్ళను పోసిన మహిళ
- May 24, 2018
అబుధాబి:ముగ్గురు పిల్లల తల్లి అయిన ఓ మహిళ, మెయిడ్పై వేడి నీళ్ళు పోసిన కేసులో విచారణ జరుగుతోంది. అబుధాబికి చెందిన మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది. మెయిడ్, తన చిన్నారుల్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ, నిందితురాలు ఈ ఘటనకు పాల్పడింది. అయితే, తనపై నేరాభియోగాలను తప్పుపడ్తోంది నిందితురాలు. కాగా, బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె ఆరోపణలు నిజమేనని వాటిల్లో ధృవీకరణ జరిగింది. ఈ కేసు విచారణను జూన్ 27వ తేదీకి వాయిదా వేసింది అబుదాబీ కోర్ట్ ఆఫ్ అపీల్స్.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









