అబుధాబి:మెయిడ్ మొహంపై వేడి నీళ్ళను పోసిన మహిళ
- May 24, 2018అబుధాబి:ముగ్గురు పిల్లల తల్లి అయిన ఓ మహిళ, మెయిడ్పై వేడి నీళ్ళు పోసిన కేసులో విచారణ జరుగుతోంది. అబుధాబికి చెందిన మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది. మెయిడ్, తన చిన్నారుల్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ, నిందితురాలు ఈ ఘటనకు పాల్పడింది. అయితే, తనపై నేరాభియోగాలను తప్పుపడ్తోంది నిందితురాలు. కాగా, బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె ఆరోపణలు నిజమేనని వాటిల్లో ధృవీకరణ జరిగింది. ఈ కేసు విచారణను జూన్ 27వ తేదీకి వాయిదా వేసింది అబుదాబీ కోర్ట్ ఆఫ్ అపీల్స్.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..