ఎఫ్-రింగ్ రోడ్డుపై కొత్త ట్రాఫిక్ ఛేంజ్
- May 24, 2018
దోహా:ది పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్గల్), ఎఫ్-రింగ్ రోడ్డుపై కొత్త ట్రాఫిక్ ఛేంజ్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఎఫ్-రింగ్రోడ్ని జి-రింగ్ రోడ్తో అనుసంధానం చేసేందుకు వీలుగా ఇంటర్ఛేంజ్ నిర్మాణానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్తో కలిసి సంయుక్తంగా ఈ ట్రాఫిక్ ఛేంజ్ అమల్లోకి తీసుకొస్తున్నారు. రేపటినుంచి ఇది అమల్లో వుంటుంది. కొత్త రూట్ నాలుగు లేన్లను కలిగి వుంటుంది. షార్ట్ డిస్టెన్స్లో మూడు లేన్ కారేజ్ వేస్ 1,850 మీటర్ల మేర వుంటుంది. ప్రస్తుతం వున్న 100 కిలోమీటర్ల వేగాన్ని 80 కిలోమీటర్లకు తగ్గించినట్లు అష్గల్ పేర్కొంది. కొత్తగా ఏర్పాటు చేసిన సిగ్నేజ్ని ఫాలో అవ్వాల్సిందిగా అష్గల్ రోడ్డు వినియోగదారులకు సూచించింది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









