ఎఫ్-రింగ్ రోడ్డుపై కొత్త ట్రాఫిక్ ఛేంజ్
- May 24, 2018
దోహా:ది పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్గల్), ఎఫ్-రింగ్ రోడ్డుపై కొత్త ట్రాఫిక్ ఛేంజ్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఎఫ్-రింగ్రోడ్ని జి-రింగ్ రోడ్తో అనుసంధానం చేసేందుకు వీలుగా ఇంటర్ఛేంజ్ నిర్మాణానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్తో కలిసి సంయుక్తంగా ఈ ట్రాఫిక్ ఛేంజ్ అమల్లోకి తీసుకొస్తున్నారు. రేపటినుంచి ఇది అమల్లో వుంటుంది. కొత్త రూట్ నాలుగు లేన్లను కలిగి వుంటుంది. షార్ట్ డిస్టెన్స్లో మూడు లేన్ కారేజ్ వేస్ 1,850 మీటర్ల మేర వుంటుంది. ప్రస్తుతం వున్న 100 కిలోమీటర్ల వేగాన్ని 80 కిలోమీటర్లకు తగ్గించినట్లు అష్గల్ పేర్కొంది. కొత్తగా ఏర్పాటు చేసిన సిగ్నేజ్ని ఫాలో అవ్వాల్సిందిగా అష్గల్ రోడ్డు వినియోగదారులకు సూచించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







