బహ్రెయిన్:కుమారుడి మృతదేహం రాకముందే తల్లి మృతి
- May 31, 2018బహ్రెయిన్:బహ్రెయిన్లో 30 ఏళ్ళుగా నివసిస్తూ ఇటీవలే ప్రాణాలు కోల్పోయిన సుకు నడరాజన్ (50) ఇటీవల మరణించగా, అతని మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలోనే ఆమె తల్లి మృతి చెందడం అందర్నీ కలచివేసింది. తీవ్రమైన గుండెపోటుతో సుకు తల్లి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. మే 15న తీవ్ర అనారోగ్యంతో సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ ఆసుపత్రిలో సుకు నడరాజన్ ప్రాణాలు యకోల్పోయారు. బహ్రెయిన్లో సోషల్ వర్కర్స్ సుకు మృతదేహాన్ని ఇండియాకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. బహ్రెయిన్ నుంచి ఇండియాలోని ఎయిర్పోర్ట్కి సుకు మృతదేహం చేరుకోవడానికి ముందే అతని తల్లి ప్రాణాలు కోల్పోయారు. కుమారుడి మీద బెంగతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్