దోహా:స్కూల్కి వెళ్ళని చిన్నారుల వివరాలు కోరిన ఇండియన్ ఎంబసీ
- June 02, 2018దోహా: ఇండియన్ ఎంబసీ, బారతీయ వలసదారులు స్కూలుకు వెళ్ళని తమ పిల్లల వివరాలు సమర్పించాలని కోరింది. ఆర్థిక సమస్యల కారణంగా చదువుకోలేకపోతున్నవారికి సహాయ సహకారాలు అందించే దిశగా ఇండియన్ ఎంబసీ ఈ చర్యలు చేపట్టింది. ఇండియన్ కమ్యూనిటీ పమెంబర్స్, పేద పిల్లలకు (భారతీయ వలసదారుల పిల్లలకు) సహాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు ఎంబసీ పేర్కొంది. స్టూడెంట్ పేరు, వయసు, క్యూ ఐడీ, గ్రేడ్ వంటి వివరాల్ని అలాగే ఇ-మెయిల్, మొబైల్, అడ్రస్, స్కూల్కి వెళ్ళకపోవడానికి కారణం తెలియజేస్తూ వివరాల్ని సమర్పించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









