దోహా:స్కూల్కి వెళ్ళని చిన్నారుల వివరాలు కోరిన ఇండియన్ ఎంబసీ
- June 02, 2018దోహా: ఇండియన్ ఎంబసీ, బారతీయ వలసదారులు స్కూలుకు వెళ్ళని తమ పిల్లల వివరాలు సమర్పించాలని కోరింది. ఆర్థిక సమస్యల కారణంగా చదువుకోలేకపోతున్నవారికి సహాయ సహకారాలు అందించే దిశగా ఇండియన్ ఎంబసీ ఈ చర్యలు చేపట్టింది. ఇండియన్ కమ్యూనిటీ పమెంబర్స్, పేద పిల్లలకు (భారతీయ వలసదారుల పిల్లలకు) సహాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు ఎంబసీ పేర్కొంది. స్టూడెంట్ పేరు, వయసు, క్యూ ఐడీ, గ్రేడ్ వంటి వివరాల్ని అలాగే ఇ-మెయిల్, మొబైల్, అడ్రస్, స్కూల్కి వెళ్ళకపోవడానికి కారణం తెలియజేస్తూ వివరాల్ని సమర్పించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







