యెమెన్లో చిక్కుకున్న 38 మంది భారతీయులు
- June 03, 2018సనా: పదిరోజుల క్రితం మెకును తుఫాను కారణంగా యెమెన్లోని సోకోట్రా ద్వీపంలో చిక్కుకున్న 38 మంది భారతీయులను సురక్షితంగా కాపాడినట్టుగా నేవీ అధికారులు ఆదివారం వెల్లడించారు. సోకోట్రా ద్వీపంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి నేవీ అధికారులు నిస్తార్ పేరుతో ఆపరేషన్ ప్రారంభించారు. ఆదివారం ఉదయం ఎట్టకేలకు వారిని గుర్తించి కాపాడారు. ఐఎన్ఎస్ నేవీ షిప్లో బాధితులను భారత్కు తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!