బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- November 07, 2025
మనామా: మలేషియా-బహ్రెయిన్ మధ్య దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయని కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా తెలిపారు. రెండు దేశాల మధ్య బలమైన వాణిజ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మలేషియా కింగ్ సుల్తాన్ ఇబ్రహీం ఇబ్ని అల్మర్హుమ్ సుల్తాన్ ఇస్కందర్తో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. పలు కీలక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
అంతకుముందు బహ్రెయిన్, మలేషియా మధ్య సన్నిహిత వ్యూహాత్మక సంబంధాల పురోగతిని ఇరు దేశాల రాయబారులు సమీక్షించారు. అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి వివిధ రంగాలలో సహకారాన్ని విస్తరించే అవకాశాలను చర్చించారు. వారు ఉమ్మడి ఆసక్తి ఉన్న ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలపై తమ వైఖరులను షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









