బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- November 07, 2025
మనామా: మలేషియా-బహ్రెయిన్ మధ్య దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయని కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా తెలిపారు. రెండు దేశాల మధ్య బలమైన వాణిజ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మలేషియా కింగ్ సుల్తాన్ ఇబ్రహీం ఇబ్ని అల్మర్హుమ్ సుల్తాన్ ఇస్కందర్తో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. పలు కీలక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
అంతకుముందు బహ్రెయిన్, మలేషియా మధ్య సన్నిహిత వ్యూహాత్మక సంబంధాల పురోగతిని ఇరు దేశాల రాయబారులు సమీక్షించారు. అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి వివిధ రంగాలలో సహకారాన్ని విస్తరించే అవకాశాలను చర్చించారు. వారు ఉమ్మడి ఆసక్తి ఉన్న ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలపై తమ వైఖరులను షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- అక్రమ శాటిలైట్ ఛానళ్ల ప్రసార ముఠాను ఛేదించిన దుబాయ్ పోలీసులు
- పీఎం కిసాన్ 23వ విడత నిధులు విడుదల
- భారత మేధో, సాంస్కృతిక పునరుజ్జీవనానికి బెంగాల్ కేంద్రబిందువు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన







