బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- November 07, 2025
మనామా: మలేషియా-బహ్రెయిన్ మధ్య దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయని కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా తెలిపారు. రెండు దేశాల మధ్య బలమైన వాణిజ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మలేషియా కింగ్ సుల్తాన్ ఇబ్రహీం ఇబ్ని అల్మర్హుమ్ సుల్తాన్ ఇస్కందర్తో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. పలు కీలక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
అంతకుముందు బహ్రెయిన్, మలేషియా మధ్య సన్నిహిత వ్యూహాత్మక సంబంధాల పురోగతిని ఇరు దేశాల రాయబారులు సమీక్షించారు. అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి వివిధ రంగాలలో సహకారాన్ని విస్తరించే అవకాశాలను చర్చించారు. వారు ఉమ్మడి ఆసక్తి ఉన్న ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలపై తమ వైఖరులను షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









