యెమెన్లో చిక్కుకున్న 38 మంది భారతీయులు
- June 03, 2018సనా: పదిరోజుల క్రితం మెకును తుఫాను కారణంగా యెమెన్లోని సోకోట్రా ద్వీపంలో చిక్కుకున్న 38 మంది భారతీయులను సురక్షితంగా కాపాడినట్టుగా నేవీ అధికారులు ఆదివారం వెల్లడించారు. సోకోట్రా ద్వీపంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి నేవీ అధికారులు నిస్తార్ పేరుతో ఆపరేషన్ ప్రారంభించారు. ఆదివారం ఉదయం ఎట్టకేలకు వారిని గుర్తించి కాపాడారు. ఐఎన్ఎస్ నేవీ షిప్లో బాధితులను భారత్కు తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు