యెమెన్లో చిక్కుకున్న 38 మంది భారతీయులు

- June 03, 2018 , by Maagulf
యెమెన్లో చిక్కుకున్న 38 మంది భారతీయులు

సనా: పదిరోజుల క్రితం మెకును తుఫాను కారణంగా యెమెన్‌లోని సోకోట్రా ద్వీపంలో చిక్కుకున్న 38 మంది భారతీయులను సురక్షితంగా కాపాడినట్టుగా నేవీ అధికారులు ఆదివారం వెల్లడించారు. సోకోట్రా ద్వీపంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి నేవీ అధికారులు నిస్తార్‌ పేరుతో ఆపరేషన్‌ ప్రారంభించారు. ఆదివారం ఉదయం ఎట్టకేలకు వారిని గుర్తించి కాపాడారు. ఐఎన్‌ఎస్‌ నేవీ షిప్‌లో బాధితులను భారత్‌కు తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com