కుండపోతగా వర్షాలు.. 12 మంది మృతి

- June 12, 2018 , by Maagulf
కుండపోతగా వర్షాలు.. 12 మంది మృతి

బంగ్లాదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. రంగమతిలోని కాక్స్ జార్‌లో  భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడడంతో 12 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఇక నానియాచార్‌లో కొండచరియలు విరిగి పడటంతో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com