'బిఎస్ఎన్ఎల్' బంపర్ ఆఫర్..
- June 14, 2018
ఫిఫా వరల్డ్ కప్ సందర్బంగా మ్యాచ్ లను ఆస్వాదించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. 'ఫిఫా వరల్డ్ కప్ ఎస్టీవి రూ.149'తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 4GB డేటా అందనున్నట్టు తెలిపింది. దీనికి 28 రోజుల కాలపరిమితి ఉంటుందని చెప్పింది. ఈ ఆఫర్ ఈ నెల 14 నుంచి జూలై 15 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. అయితే వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఇందులో వర్తించవని తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







