'బిఎస్ఎన్ఎల్' బంపర్ ఆఫర్..
- June 14, 2018
ఫిఫా వరల్డ్ కప్ సందర్బంగా మ్యాచ్ లను ఆస్వాదించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. 'ఫిఫా వరల్డ్ కప్ ఎస్టీవి రూ.149'తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 4GB డేటా అందనున్నట్టు తెలిపింది. దీనికి 28 రోజుల కాలపరిమితి ఉంటుందని చెప్పింది. ఈ ఆఫర్ ఈ నెల 14 నుంచి జూలై 15 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. అయితే వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఇందులో వర్తించవని తెలిపింది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







