'బిఎస్ఎన్ఎల్' బంపర్ ఆఫర్..
- June 14, 2018
ఫిఫా వరల్డ్ కప్ సందర్బంగా మ్యాచ్ లను ఆస్వాదించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. 'ఫిఫా వరల్డ్ కప్ ఎస్టీవి రూ.149'తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 4GB డేటా అందనున్నట్టు తెలిపింది. దీనికి 28 రోజుల కాలపరిమితి ఉంటుందని చెప్పింది. ఈ ఆఫర్ ఈ నెల 14 నుంచి జూలై 15 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. అయితే వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఇందులో వర్తించవని తెలిపింది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







