హజ్ ట్రావెల్స్పై 50శాతం వరకు డిస్కౌంట్
- June 28, 2018
మక్కా వెళ్ళే యాత్రీకులకు శుభవార్త. జనరల్ అథారిటీ ఫర్ ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్మెంట్ (అవకాఫ్) తాజాగా ఎలక్ట్రానిక్ సిస్టమ్ని హజ్ యాత్రీకుల కోసం ఏర్పాటు చేసింది. ఈ విధానం ద్వారా 50 శాతం డిస్కౌంట్ని హజ్ యాత్రీకులకు (యూఏఈ నుంచి వెళ్ళేవారికి మాత్రమే) లభిస్తుంది. గతంలో హజ్ ధరలు 40,000 దిర్హామ్ల వరకు వుండేదనీ, డిమాండ్ ఎక్కువ వుంటే 90,000 దిర్హామ్ల వరకు దర పలికేదనీ, ఇప్పుడు కొత్త విధానం ద్వారా కేవలం 13,000 దిర్హామ్లకే హజ్ యాత్ర చేసే అవకాశం వుంటుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







