హజ్ ట్రావెల్స్పై 50శాతం వరకు డిస్కౌంట్
- June 28, 2018
మక్కా వెళ్ళే యాత్రీకులకు శుభవార్త. జనరల్ అథారిటీ ఫర్ ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్మెంట్ (అవకాఫ్) తాజాగా ఎలక్ట్రానిక్ సిస్టమ్ని హజ్ యాత్రీకుల కోసం ఏర్పాటు చేసింది. ఈ విధానం ద్వారా 50 శాతం డిస్కౌంట్ని హజ్ యాత్రీకులకు (యూఏఈ నుంచి వెళ్ళేవారికి మాత్రమే) లభిస్తుంది. గతంలో హజ్ ధరలు 40,000 దిర్హామ్ల వరకు వుండేదనీ, డిమాండ్ ఎక్కువ వుంటే 90,000 దిర్హామ్ల వరకు దర పలికేదనీ, ఇప్పుడు కొత్త విధానం ద్వారా కేవలం 13,000 దిర్హామ్లకే హజ్ యాత్ర చేసే అవకాశం వుంటుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







