హజ్ ట్రావెల్స్పై 50శాతం వరకు డిస్కౌంట్
- June 28, 2018
మక్కా వెళ్ళే యాత్రీకులకు శుభవార్త. జనరల్ అథారిటీ ఫర్ ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్మెంట్ (అవకాఫ్) తాజాగా ఎలక్ట్రానిక్ సిస్టమ్ని హజ్ యాత్రీకుల కోసం ఏర్పాటు చేసింది. ఈ విధానం ద్వారా 50 శాతం డిస్కౌంట్ని హజ్ యాత్రీకులకు (యూఏఈ నుంచి వెళ్ళేవారికి మాత్రమే) లభిస్తుంది. గతంలో హజ్ ధరలు 40,000 దిర్హామ్ల వరకు వుండేదనీ, డిమాండ్ ఎక్కువ వుంటే 90,000 దిర్హామ్ల వరకు దర పలికేదనీ, ఇప్పుడు కొత్త విధానం ద్వారా కేవలం 13,000 దిర్హామ్లకే హజ్ యాత్ర చేసే అవకాశం వుంటుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







