ప్రవాసి మిత్ర జనగామ శ్రీనివాస్ కి ముస్తాబాద్ యువత చిరుసత్కారం
- June 29, 2018
దుబాయి ప్రవాసి మిత్ర, దుబాయిలో తెలంగాణ నుండి వెళ్ళిన కూలీలు ఎక్కడ ఆపదలో ఉన్న, ఏ సమస్యల్లో వున్నా వారిని కలిసి భారత రాయభార కార్యాలయం అధికారులతో మాట్లాడి, యాజమాన్యాలతో మాట్లాడి మనవాళ్ళకు అన్ని విధాలుగా అండగా నిలిచే జనగామ శ్రీనివాస్ దుబాయిలో జరిగిన ఎన్నో సదస్సుల్లో, ఎన్నో సభల్లో వారు పాల్గొన్నారు వారి సామాజిక సేవకు గుర్తుగా ఎన్నో ప్రశంసాపత్రాలు, మరెన్నో అవార్డులు పొందారు... భారతదేశ గల్ఫ్ కార్మికుల కోసం ఎక్కడ ఏ కార్యక్రమం జరిగిన వారికి ఆహ్వానం ఉంటుందంటే వారు చేస్తున్న సేవే వారికి ఆ స్థాయి గౌరవం కల్పించింది. ఇప్పుడు శ్రీన్నన్న మాతృత్వ ప్రాంతం ముస్తాబాద్ లో ఉన్నందున వారికి ఈరోజు ముస్తాబాద్ యువత ఆధ్వర్యంలో డాక్టర్ శంకర్ సార్ , యస్.వి.సి ప్రకాష్ సార్ చేతుల మీదుగా చిరు సత్కారాన్ని చేశామని తెలుపుటకు మేము ఎంతో సంతోషిస్తున్నాము.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







