ప్రవాసి మిత్ర జనగామ శ్రీనివాస్ కి ముస్తాబాద్ యువత చిరుసత్కారం
- June 29, 2018
దుబాయి ప్రవాసి మిత్ర, దుబాయిలో తెలంగాణ నుండి వెళ్ళిన కూలీలు ఎక్కడ ఆపదలో ఉన్న, ఏ సమస్యల్లో వున్నా వారిని కలిసి భారత రాయభార కార్యాలయం అధికారులతో మాట్లాడి, యాజమాన్యాలతో మాట్లాడి మనవాళ్ళకు అన్ని విధాలుగా అండగా నిలిచే జనగామ శ్రీనివాస్ దుబాయిలో జరిగిన ఎన్నో సదస్సుల్లో, ఎన్నో సభల్లో వారు పాల్గొన్నారు వారి సామాజిక సేవకు గుర్తుగా ఎన్నో ప్రశంసాపత్రాలు, మరెన్నో అవార్డులు పొందారు... భారతదేశ గల్ఫ్ కార్మికుల కోసం ఎక్కడ ఏ కార్యక్రమం జరిగిన వారికి ఆహ్వానం ఉంటుందంటే వారు చేస్తున్న సేవే వారికి ఆ స్థాయి గౌరవం కల్పించింది. ఇప్పుడు శ్రీన్నన్న మాతృత్వ ప్రాంతం ముస్తాబాద్ లో ఉన్నందున వారికి ఈరోజు ముస్తాబాద్ యువత ఆధ్వర్యంలో డాక్టర్ శంకర్ సార్ , యస్.వి.సి ప్రకాష్ సార్ చేతుల మీదుగా చిరు సత్కారాన్ని చేశామని తెలుపుటకు మేము ఎంతో సంతోషిస్తున్నాము.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







