ప్రవాసి మిత్ర జనగామ శ్రీనివాస్ కి ముస్తాబాద్ యువత చిరుసత్కారం
- June 29, 2018
దుబాయి ప్రవాసి మిత్ర, దుబాయిలో తెలంగాణ నుండి వెళ్ళిన కూలీలు ఎక్కడ ఆపదలో ఉన్న, ఏ సమస్యల్లో వున్నా వారిని కలిసి భారత రాయభార కార్యాలయం అధికారులతో మాట్లాడి, యాజమాన్యాలతో మాట్లాడి మనవాళ్ళకు అన్ని విధాలుగా అండగా నిలిచే జనగామ శ్రీనివాస్ దుబాయిలో జరిగిన ఎన్నో సదస్సుల్లో, ఎన్నో సభల్లో వారు పాల్గొన్నారు వారి సామాజిక సేవకు గుర్తుగా ఎన్నో ప్రశంసాపత్రాలు, మరెన్నో అవార్డులు పొందారు... భారతదేశ గల్ఫ్ కార్మికుల కోసం ఎక్కడ ఏ కార్యక్రమం జరిగిన వారికి ఆహ్వానం ఉంటుందంటే వారు చేస్తున్న సేవే వారికి ఆ స్థాయి గౌరవం కల్పించింది. ఇప్పుడు శ్రీన్నన్న మాతృత్వ ప్రాంతం ముస్తాబాద్ లో ఉన్నందున వారికి ఈరోజు ముస్తాబాద్ యువత ఆధ్వర్యంలో డాక్టర్ శంకర్ సార్ , యస్.వి.సి ప్రకాష్ సార్ చేతుల మీదుగా చిరు సత్కారాన్ని చేశామని తెలుపుటకు మేము ఎంతో సంతోషిస్తున్నాము.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!