ప్రవాసి మిత్ర జనగామ శ్రీనివాస్ కి ముస్తాబాద్ యువత చిరుసత్కారం
- June 29, 2018
దుబాయి ప్రవాసి మిత్ర, దుబాయిలో తెలంగాణ నుండి వెళ్ళిన కూలీలు ఎక్కడ ఆపదలో ఉన్న, ఏ సమస్యల్లో వున్నా వారిని కలిసి భారత రాయభార కార్యాలయం అధికారులతో మాట్లాడి, యాజమాన్యాలతో మాట్లాడి మనవాళ్ళకు అన్ని విధాలుగా అండగా నిలిచే జనగామ శ్రీనివాస్ దుబాయిలో జరిగిన ఎన్నో సదస్సుల్లో, ఎన్నో సభల్లో వారు పాల్గొన్నారు వారి సామాజిక సేవకు గుర్తుగా ఎన్నో ప్రశంసాపత్రాలు, మరెన్నో అవార్డులు పొందారు... భారతదేశ గల్ఫ్ కార్మికుల కోసం ఎక్కడ ఏ కార్యక్రమం జరిగిన వారికి ఆహ్వానం ఉంటుందంటే వారు చేస్తున్న సేవే వారికి ఆ స్థాయి గౌరవం కల్పించింది. ఇప్పుడు శ్రీన్నన్న మాతృత్వ ప్రాంతం ముస్తాబాద్ లో ఉన్నందున వారికి ఈరోజు ముస్తాబాద్ యువత ఆధ్వర్యంలో డాక్టర్ శంకర్ సార్ , యస్.వి.సి ప్రకాష్ సార్ చేతుల మీదుగా చిరు సత్కారాన్ని చేశామని తెలుపుటకు మేము ఎంతో సంతోషిస్తున్నాము.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







