నకిలీ హజ్ ఆపరేటర్లపై ఒమాన్ దర్యాప్తు
- December 11, 2015
హజ్ తీర్ధయాత్ర కాలంలో నకిలీ హజ్ ఆపరేటర్లపై దర్యాప్తు ఒమాన్ మంత్రిత్వశాఖ మరియు మత
సంబందమైన వ్యవహారాల శాఖ ఒక కమిటీను ఏర్పాటును చేసింది. 11 హజ్ ఆపరేటర్లు, 753
యాత్రికుల నుంచి 900,000 కంటే ఎక్కువ రియాల్స్ ( 8.58 మిలియన్స్ దినార్లు ) ఇచ్చినట్లు
సమాచారం. కాని , ఆపరేటర్లు, హజ్ యాత్రికులకు ఇచ్చే అనుమతి పత్రం నకిలివని తెలిసింది.
దీంతో, మోసానికి గురైన హజ్ యాత్రికులు సౌదీ అరేబియా సరిహద్దు లోని బాతా వద్ద 5 రోజులు
నిలిచిపోవాల్సివచ్చింది . ఒమాన్ మంత్రిత్వశాఖ కు చెందిన ఓ అధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ,
ఈ మోసంపై సమగ్ర దర్యాప్తు పూర్తియన తర్వాత నకిలీ హజ్ ఆపరేటర్లపై న్యాయపరమైన చర్యలు
తీసుకొంటామని తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









