నకిలీ హజ్ ఆపరేటర్లపై ఒమాన్ దర్యాప్తు
- December 11, 2015
హజ్ తీర్ధయాత్ర కాలంలో నకిలీ హజ్ ఆపరేటర్లపై దర్యాప్తు ఒమాన్ మంత్రిత్వశాఖ మరియు మత
సంబందమైన వ్యవహారాల శాఖ ఒక కమిటీను ఏర్పాటును చేసింది. 11 హజ్ ఆపరేటర్లు, 753
యాత్రికుల నుంచి 900,000 కంటే ఎక్కువ రియాల్స్ ( 8.58 మిలియన్స్ దినార్లు ) ఇచ్చినట్లు
సమాచారం. కాని , ఆపరేటర్లు, హజ్ యాత్రికులకు ఇచ్చే అనుమతి పత్రం నకిలివని తెలిసింది.
దీంతో, మోసానికి గురైన హజ్ యాత్రికులు సౌదీ అరేబియా సరిహద్దు లోని బాతా వద్ద 5 రోజులు
నిలిచిపోవాల్సివచ్చింది . ఒమాన్ మంత్రిత్వశాఖ కు చెందిన ఓ అధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ,
ఈ మోసంపై సమగ్ర దర్యాప్తు పూర్తియన తర్వాత నకిలీ హజ్ ఆపరేటర్లపై న్యాయపరమైన చర్యలు
తీసుకొంటామని తెలిపారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









