నకిలీ హజ్ ఆపరేటర్లపై ఒమాన్ దర్యాప్తు
- December 11, 2015
హజ్ తీర్ధయాత్ర కాలంలో నకిలీ హజ్ ఆపరేటర్లపై దర్యాప్తు ఒమాన్ మంత్రిత్వశాఖ మరియు మత
సంబందమైన వ్యవహారాల శాఖ ఒక కమిటీను ఏర్పాటును చేసింది. 11 హజ్ ఆపరేటర్లు, 753
యాత్రికుల నుంచి 900,000 కంటే ఎక్కువ రియాల్స్ ( 8.58 మిలియన్స్ దినార్లు ) ఇచ్చినట్లు
సమాచారం. కాని , ఆపరేటర్లు, హజ్ యాత్రికులకు ఇచ్చే అనుమతి పత్రం నకిలివని తెలిసింది.
దీంతో, మోసానికి గురైన హజ్ యాత్రికులు సౌదీ అరేబియా సరిహద్దు లోని బాతా వద్ద 5 రోజులు
నిలిచిపోవాల్సివచ్చింది . ఒమాన్ మంత్రిత్వశాఖ కు చెందిన ఓ అధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ,
ఈ మోసంపై సమగ్ర దర్యాప్తు పూర్తియన తర్వాత నకిలీ హజ్ ఆపరేటర్లపై న్యాయపరమైన చర్యలు
తీసుకొంటామని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







