కేటీఆర్ను కలిసిన మలయాళం మెగాస్టార్!
- July 20, 2018
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ రోజు (శుక్రవారం) కలిశారు. ఈ నెల 25వ తేదీన హైదరాబాద్లో జరుగనున్న `కైరాలి పీపుల్ ఇన్నోటెక్ అవార్డుల` కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ను ఆహ్వానించారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపారు కేటీఆర్.
ప్రసుత్తం మమ్ముట్టి మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘యాత్ర’ మూవీలో నటిస్తున్నారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







