కేటీఆర్ను కలిసిన మలయాళం మెగాస్టార్!
- July 20, 2018
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ రోజు (శుక్రవారం) కలిశారు. ఈ నెల 25వ తేదీన హైదరాబాద్లో జరుగనున్న `కైరాలి పీపుల్ ఇన్నోటెక్ అవార్డుల` కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ను ఆహ్వానించారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపారు కేటీఆర్.
ప్రసుత్తం మమ్ముట్టి మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘యాత్ర’ మూవీలో నటిస్తున్నారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!