దావూద్ అరాచకాలపై వర్మాస్ 'డి-కంపెనీ'
- July 26, 2018
దర్శకుడు రాంగోపాల్ వర్మ తన తదుపరి ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించారు. 'డి-కంపెనీ' పేరుతో క్రైమ్ థ్రిల్లర్ను వెబ్ సిరీస్గా తెరకెక్కించబోతున్నారట. ఐదు విభాగాలుగా వెబ్ సిరీస్ ఉండబోతోందని ప్రకటించారు. దీని కోసం నిర్మాత మధు మంతెనతో కలిసి పనిచేయబోతున్నారు. 'నేను, మధు కలిసి 'డి-కంపెనీ' అనే వెబ్ సిరీస్ను తెరకెక్కించబోతున్నాం. దావూద్ ఇబ్రహీం 1980ల్లో సృష్టించిన అల్లర్లు, అతను స్థాపించిన 'డి-కంపెనీ' గురించి ఇందులో ప్రస్తావించబోతున్నాం' అని ట్విటర్ ద్వారా వెల్లడించారు.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







