దావూద్ అరాచకాలపై వర్మాస్ 'డి-కంపెనీ'
- July 26, 2018
దర్శకుడు రాంగోపాల్ వర్మ తన తదుపరి ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించారు. 'డి-కంపెనీ' పేరుతో క్రైమ్ థ్రిల్లర్ను వెబ్ సిరీస్గా తెరకెక్కించబోతున్నారట. ఐదు విభాగాలుగా వెబ్ సిరీస్ ఉండబోతోందని ప్రకటించారు. దీని కోసం నిర్మాత మధు మంతెనతో కలిసి పనిచేయబోతున్నారు. 'నేను, మధు కలిసి 'డి-కంపెనీ' అనే వెబ్ సిరీస్ను తెరకెక్కించబోతున్నాం. దావూద్ ఇబ్రహీం 1980ల్లో సృష్టించిన అల్లర్లు, అతను స్థాపించిన 'డి-కంపెనీ' గురించి ఇందులో ప్రస్తావించబోతున్నాం' అని ట్విటర్ ద్వారా వెల్లడించారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







