మోడీ ఈ రోజు కేరళ పర్యటన

- December 13, 2015 , by Maagulf
మోడీ ఈ రోజు కేరళ పర్యటన

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు కేరళలో పర్యటించనున్నారు. త్రివిధ దళాల కమాండర్ల సమావేశాన్ని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో సమావేశం జరగనుంది. కొళ్లాంలో వెనకబడ్డ ఎజనా వర్గానికి చెందిన వేడుకల్లో ప్రధాని పాల్గొననున్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి శంకర్ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com