మోడీ ఈ రోజు కేరళ పర్యటన
- December 13, 2015
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు కేరళలో పర్యటించనున్నారు. త్రివిధ దళాల కమాండర్ల సమావేశాన్ని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో సమావేశం జరగనుంది. కొళ్లాంలో వెనకబడ్డ ఎజనా వర్గానికి చెందిన వేడుకల్లో ప్రధాని పాల్గొననున్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి శంకర్ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







