అల్ రయ్యాన్లో వకూద్ కొత్త సర్వీస్ స్టేషన్
- December 13, 2015
ఖతార్ ఫ్యూయల్ (వకూద్) తన 30వ సర్వీస్ స్టేషన్ని ప్రారంభించింది. ఖతార్ ఇందధన అవసరాల్ని తీర్చేందుకు ఈ కొత్త స్టేషన్ ఉపకరిస్తుందని ఖతార్ ఫ్యూయల్ వెల్లడించింది. దోహాలని అల్ రయ్యాన్ ప్రాంతంలో వకూద్ సీఈఓ ఇంజనీర్ ఇబ్రహీమ్ జహామ్ అల్ కువారి ఈ కొత్త స్టేషన్ని ప్రారంభించారు. ఖతార్ బిజినెస్ సెక్టార్ నుంచి పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 20 మిలియన్ ఖతార్ రియాల్స్ వెచ్చించి ప్రారంభించిన ఆరువేల చదరపు మీటర్ల ప్రాంతాన్ని కవర్ చేసే ఈ కొత్త స్టేషన్ న్యూ రయ్యాన్, రయ్యాన్, వజ్బా, ద ఘర్రాఫా ఏరియా మరియు ఖతార్ ఫౌండేషన్ కమ్యూనిటీకి ఉపకరిస్తుంది. ఈ సంవత్సరం వకూద్ నుంచి అల్ రయ్యాన్ బిన్ డెర్హామ్, అల్ వక్రా, వజ్బా, అల్ థఖిరా మరియు లిజిమిలియా తదతర ఏడు స్టేషన్లు ప్రారంభమయ్యాయి. 2016లో మరిన్ని ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని వకూద్ వర్గాలు చెప్పాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







