స్మగ్లింగ్: భారత వలసదారుడి అరెస్ట్
- August 03, 2018
అల్ దమ్మామ్:భారతీయ వలసదారుడొకరు 600,000 రియాల్స్ (587,000 దిర్హామ్స్) స్మగుల్ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. కింగ్ ఫహాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నిందితుడ్ని అధికారులు పట్టుకోవడం జరిగింది. కాలికి వేసుకున్న సాక్సుల్లో ఈ నగదుని నిందితుడు దాచినట్లు అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారులకి అతన్ని అప్పగించి, ఆ సొమ్ముని అతను ఎలా సంపాదించాడన్నదానిపై విచారిస్తున్నారు. అల్ దమ్మామ్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







