ఆమ్నెస్టీ: అనుమతి వచ్చాక 10 రోజులు వేచి చూడాల్సిందే
- August 03, 2018
యూ.ఏ.ఈ:ఆమ్నెస్టీ సందర్భంగా ఎగ్జిట్ పర్మిట్ దొరికినా, మరో పది రోజులు వేచి చూడాల్సి వుంటుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ ఎఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) అధికారి ఒకరు పేర్కొన్నారు. ఆగస్ట్ 2న ఔట్ పాస్ లభిస్తే, ఆగస్ట్ 12న మాత్రమే తన స్వదేశానికి ఆమ్నెస్టీ పొందిన వ్యక్తి వెళ్ళేందుకు వీలుంది. 10 రోజుల వెయిటింగ్ పీరియడ్, ఆ వ్యక్తి పేరుని సిస్టమ్లో క్లియర్ చేసేందుకోసం పడుతుందని జిడిఆర్ఎఫ్ఎ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫాలో అప్ సెక్టార్ ఆఫ్ వయోలేటర్స్ అండ్ ఫారిన్ ఎఫైర్స్ బ్రిగేడియర్ ఖలాఫ్ అల్ ఘయిత్ చెప్పారు.ఆమ్నెస్టీ పొందినవారు వెంటనే టిక్కెట్ కొనుగోలు చేయవచ్చుననీ, అయితే వారు 10 రోజుల తర్వాత మాత్రమే ప్రయాణించాల్సి వుంటుందని అల్ ఘయిత్ స్పష్టం చేశారు. ఎమర్జన్సీ కేసులకు సంబంధించి కొన్ని వెసులుబాట్లు కూడా వుంటాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







