ఫేక్ బ్రాండ్స్ సెల్లింగ్: 500 సోషల్ మీడియా అకౌంట్స్ మూసివేత
- August 06, 2018
దుబాయ్:డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ (డిఇడి) 4879 సోషల్ మీడియా అకౌంట్స్ని క్లోజ్ చేసినట్లు వెల్లడించింది. ఫేక్ బ్రాండ్స్తో గూడ్స్ విక్రయిస్తున్నందున ఈ సోషల్ మీడియా అకౌంట్స్ని క్లోజ్ చేసినట్లు డిఇడి పేర్కొంది. 2018 ఫస్ట్ హాఫ్లో సుమారు 5000 సోషల్ మీడియా అకౌంట్స్ మూసివేసినట్లు ప్రకటించింది డిఇడి. ఈ సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో అవుతున్నవారి సంఖ్య 33.5 మిలియన్ల వరకు వుంది. డిఇడి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొటెక్షన్ డైరెక్టర్ ఇబ్రహీమ్ బెజార్డ్ మాట్లాడుతూ కౌంటర్ఫీట్ గూడ్స్ని విక్రయించేందుకు డీలర్స్కి సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్స్ ఎంతో ఉపయోగపడ్తున్నాయని చెప్పారు. ఐపీఆర్ టీమ్, టైట్ విజిల్తో ఈ తరహా న్యూసెన్స్ని అరికట్టడంలో విజయవంతమవుతోందని వివరించారు. 30 వెబ్సైట్లను కూడా క్లోజ్ చేయించామని బెహ్జార్డ్ చెప్పారు. ఇలాంటి అకౌంట్స్ని ఫాలో అవడం మంచిది కాదంటూ వినియోగదారులకు డిఇడి సూచించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







