పౌరులకు సేఫ్టీ అడ్వయిజరీ జారీ చేసిన ఒమన్
- August 09, 2018మస్కట్:ముంబైలోని ఒమన్ కాన్సులేట్, తమ పౌరులకు సేఫ్టీ అడ్వయిజరీని జారీ చేసింది. గురువారం షెడ్యూల్డ్ వర్కర్స్ స్ట్రైక్ కారణంగా, ఒమన్ పౌరులు వీలైనంతవరకు బయటకు రావొద్దని ఆ అడ్వయిజరీలో ఒమన్ పేర్కొంది. ముంబైలో వున్న పౌరులు అప్రమత్తంగా వుండాలని, పబ్లిక్ ప్లేసెస్లో డెమోనిస్ట్రేషన్స్ జరిగే అవకాశం వుందని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని సేఫ్టీ అడ్వయిజరీ జారీ చేసినట్లు ముంబైలోని ఒమన్ కాన్సులేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు