బహ్రెయిన్:ఐదేళ్ళలో కొత్త క్యాంపస్
- August 18, 2018
బహ్రెయిన్:ఇసా టౌన్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ని తరలించేందుకు మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీస్ అండ్ అర్బన్ ప్లానింగ్ సంసిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన పనలు ప్రారంభించింది. 35 మిలియన్ బహ్రెయినీ దినార్స్ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ని చేపట్టారు. ఐదేళ్ళలో ఈ ప్రాజెక్ట్ పూర్తి కానుంది. ఇసా టౌన్లో 32 ఏళ్ళ నుంచి ఇంజరీనింగ్ కాలేజ్ నడుస్తోంది. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో, పలు రకాలైన ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సఖిర్కి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాలేజ్ హెడ్ అబ్దుల్ బడెర్ ఖోన్జి మాట్లాడుతూ, పాత కాలేజీ భవనం గోడలు పాడయ్యాయనీ, వాటికి భారీ స్థాయిలో మెయిన్టెనెన్స్ వర్క్ చేయాల్సి వుంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









