బహ్రెయిన్:ఐదేళ్ళలో కొత్త క్యాంపస్
- August 18, 2018
బహ్రెయిన్:ఇసా టౌన్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ని తరలించేందుకు మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీస్ అండ్ అర్బన్ ప్లానింగ్ సంసిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన పనలు ప్రారంభించింది. 35 మిలియన్ బహ్రెయినీ దినార్స్ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ని చేపట్టారు. ఐదేళ్ళలో ఈ ప్రాజెక్ట్ పూర్తి కానుంది. ఇసా టౌన్లో 32 ఏళ్ళ నుంచి ఇంజరీనింగ్ కాలేజ్ నడుస్తోంది. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో, పలు రకాలైన ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సఖిర్కి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాలేజ్ హెడ్ అబ్దుల్ బడెర్ ఖోన్జి మాట్లాడుతూ, పాత కాలేజీ భవనం గోడలు పాడయ్యాయనీ, వాటికి భారీ స్థాయిలో మెయిన్టెనెన్స్ వర్క్ చేయాల్సి వుంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









