బహ్రెయిన్:ఐదేళ్ళలో కొత్త క్యాంపస్
- August 18, 2018
బహ్రెయిన్:ఇసా టౌన్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ని తరలించేందుకు మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీస్ అండ్ అర్బన్ ప్లానింగ్ సంసిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన పనలు ప్రారంభించింది. 35 మిలియన్ బహ్రెయినీ దినార్స్ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ని చేపట్టారు. ఐదేళ్ళలో ఈ ప్రాజెక్ట్ పూర్తి కానుంది. ఇసా టౌన్లో 32 ఏళ్ళ నుంచి ఇంజరీనింగ్ కాలేజ్ నడుస్తోంది. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో, పలు రకాలైన ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సఖిర్కి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాలేజ్ హెడ్ అబ్దుల్ బడెర్ ఖోన్జి మాట్లాడుతూ, పాత కాలేజీ భవనం గోడలు పాడయ్యాయనీ, వాటికి భారీ స్థాయిలో మెయిన్టెనెన్స్ వర్క్ చేయాల్సి వుంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







