బహ్రెయిన్:ఐదేళ్ళలో కొత్త క్యాంపస్
- August 18, 2018బహ్రెయిన్:ఇసా టౌన్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ని తరలించేందుకు మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీస్ అండ్ అర్బన్ ప్లానింగ్ సంసిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన పనలు ప్రారంభించింది. 35 మిలియన్ బహ్రెయినీ దినార్స్ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ని చేపట్టారు. ఐదేళ్ళలో ఈ ప్రాజెక్ట్ పూర్తి కానుంది. ఇసా టౌన్లో 32 ఏళ్ళ నుంచి ఇంజరీనింగ్ కాలేజ్ నడుస్తోంది. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో, పలు రకాలైన ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సఖిర్కి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాలేజ్ హెడ్ అబ్దుల్ బడెర్ ఖోన్జి మాట్లాడుతూ, పాత కాలేజీ భవనం గోడలు పాడయ్యాయనీ, వాటికి భారీ స్థాయిలో మెయిన్టెనెన్స్ వర్క్ చేయాల్సి వుంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్