బహ్రెయిన్:ఐదేళ్ళలో కొత్త క్యాంపస్
- August 18, 2018
బహ్రెయిన్:ఇసా టౌన్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ని తరలించేందుకు మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీస్ అండ్ అర్బన్ ప్లానింగ్ సంసిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన పనలు ప్రారంభించింది. 35 మిలియన్ బహ్రెయినీ దినార్స్ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ని చేపట్టారు. ఐదేళ్ళలో ఈ ప్రాజెక్ట్ పూర్తి కానుంది. ఇసా టౌన్లో 32 ఏళ్ళ నుంచి ఇంజరీనింగ్ కాలేజ్ నడుస్తోంది. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో, పలు రకాలైన ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సఖిర్కి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాలేజ్ హెడ్ అబ్దుల్ బడెర్ ఖోన్జి మాట్లాడుతూ, పాత కాలేజీ భవనం గోడలు పాడయ్యాయనీ, వాటికి భారీ స్థాయిలో మెయిన్టెనెన్స్ వర్క్ చేయాల్సి వుంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్