బహ్రెయిన్:14 మంది టెర్రరిస్ట్ సెల్ మెంబర్స్ డిటెన్షన్ పొడిగింపు
- August 18, 2018
బహ్రెయిన్:టెర్రర్ ఆర్గనైజేషన్తో సంబంధముందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 14 మందికి డిటెన్షన్ని న్యాయస్థానం 30 రోజులపాటు పొడిగించింది. కింగ్డమ్లో పలు సెక్యూరిటీ ఏజెన్సీస్ నిర్వహించిన ఆపరేషన్లో మొత్తం 115 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేయగా, అందులో ఈ 14 మంది కూడా ఉన్నారు. ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం, స్పెషల్ ఆపరేషన్ ద్వారా టెర్రరిస్ట్ యాక్ట్లకు పాల్పడుతున్న 115 మంది అరెస్ట్ అయ్యారు. ప్లానింగ్ నుంచి అటాక్స్ని కో-ఆర్డినేట్ చేయడం, బాంబుల తయారీ, వాటిని తరలించడం, అల్లర్లను సృష్టించడం, బాంబుల్ని పలు ప్రాంతాల్లో అమర్చడం.. ఇలా పలు అభియోగాలు ఆయా వ్యక్తులపై మోపబడినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









