బహ్రెయిన్:14 మంది టెర్రరిస్ట్ సెల్ మెంబర్స్ డిటెన్షన్ పొడిగింపు
- August 18, 2018బహ్రెయిన్:టెర్రర్ ఆర్గనైజేషన్తో సంబంధముందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 14 మందికి డిటెన్షన్ని న్యాయస్థానం 30 రోజులపాటు పొడిగించింది. కింగ్డమ్లో పలు సెక్యూరిటీ ఏజెన్సీస్ నిర్వహించిన ఆపరేషన్లో మొత్తం 115 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేయగా, అందులో ఈ 14 మంది కూడా ఉన్నారు. ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం, స్పెషల్ ఆపరేషన్ ద్వారా టెర్రరిస్ట్ యాక్ట్లకు పాల్పడుతున్న 115 మంది అరెస్ట్ అయ్యారు. ప్లానింగ్ నుంచి అటాక్స్ని కో-ఆర్డినేట్ చేయడం, బాంబుల తయారీ, వాటిని తరలించడం, అల్లర్లను సృష్టించడం, బాంబుల్ని పలు ప్రాంతాల్లో అమర్చడం.. ఇలా పలు అభియోగాలు ఆయా వ్యక్తులపై మోపబడినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్