ముంబయిలో అగ్నిప్రమాదం...
- August 21, 2018
ముంబయి:12అంతస్థుల భవనంలో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. హింద్మాటా సినిమాకు సమీపంలోని క్రిస్టల్ టవర్లో ఉదయం 8.30 నిమిషాలకు ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. దట్టమైన పొగతో నిండిపోవడంతో చాలామంది చిక్కుకుపోయారని వారు తెలిపారు. అగ్నిమాపక అధికారులు మంటలను అపేందుకు ప్రయత్నిస్తున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







