కాంగ్రెస్ గెలిస్తే ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చితీరతామంటున్న రాహుల్ గాంధీ
- August 24, 2018
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని అన్నారు రాహుల్ గాంధీ. ఇది ఏపీ ప్రజలకు తాను ఇస్తున్న హామీ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని భారత ప్రభుత్వం వాగ్దానం చేసిందని గుర్తు చేసిన రాహుల్..ఆ వాగ్దానాన్ని తాను అంత తేలిగ్గా తీసుకోబోమని అన్నారు. బెర్లిన్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఏపీకి స్టేటస్ అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు దన్నుగా నిలుస్తున్న మోడీ..ఆ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలను మాత్రం బలహీనపరుస్తున్నారని విమర్శించారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









