కాంగ్రెస్ గెలిస్తే ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చితీరతామంటున్న రాహుల్ గాంధీ
- August 24, 2018
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని అన్నారు రాహుల్ గాంధీ. ఇది ఏపీ ప్రజలకు తాను ఇస్తున్న హామీ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని భారత ప్రభుత్వం వాగ్దానం చేసిందని గుర్తు చేసిన రాహుల్..ఆ వాగ్దానాన్ని తాను అంత తేలిగ్గా తీసుకోబోమని అన్నారు. బెర్లిన్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఏపీకి స్టేటస్ అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు దన్నుగా నిలుస్తున్న మోడీ..ఆ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలను మాత్రం బలహీనపరుస్తున్నారని విమర్శించారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







