ఏసియన్ గేమ్స్లో యూఏఈకి బ్రాంజ్ మెడల్
- August 30, 2018
యూఏఈకి చెందిన విక్టర్ స్క్వోర్వటోవ్, జ్యూడోలో బ్రాంజ్ పతకాన్ని దక్కించుకున్నారు. ఏసియన్ గేమ్స్లో భాగంగా గురువారం జరిగిన పోటీల్లో యూఏఈకి ఈ బ్రాంజ్ పతకం దక్కింది. కిర్గిస్తాన్కి చెందిన బెక్తుర్ రిస్మాంబెటోవ్ని మెన్స్ 73 కిలోల జూడోలో స్క్వోర్వటోవ్ ఓడించి పతకం సొంతం చేసుకున్నాడు. యూఏఈకి సంబంధించినంతవరకు మోల్డోవా బోర్న్ జుడోకా వరల్డ్ ఛాంపియన్ షిప్ మెడల్ని తొలిసారిగా 2014లో సొంతం చేసుకోవడం జరిగింది. 2014లో అబుదాబీ, బుడాపెస్ట్లో జరిగిన గ్రాండ్ పిక్స్లో స్కోర్వటోవ్ విజయం సాధించారు. 2016లో హవానాలో జరిగిన పోటీల్లో బ్రాంజ్ మెడల్ని సొంతం చేసుకున్నారు. రియో ఒలింపిక్స్లో స్కోర్వటోవ్ మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసినదే.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







