ఏసియన్ గేమ్స్లో యూఏఈకి బ్రాంజ్ మెడల్
- August 30, 2018
యూఏఈకి చెందిన విక్టర్ స్క్వోర్వటోవ్, జ్యూడోలో బ్రాంజ్ పతకాన్ని దక్కించుకున్నారు. ఏసియన్ గేమ్స్లో భాగంగా గురువారం జరిగిన పోటీల్లో యూఏఈకి ఈ బ్రాంజ్ పతకం దక్కింది. కిర్గిస్తాన్కి చెందిన బెక్తుర్ రిస్మాంబెటోవ్ని మెన్స్ 73 కిలోల జూడోలో స్క్వోర్వటోవ్ ఓడించి పతకం సొంతం చేసుకున్నాడు. యూఏఈకి సంబంధించినంతవరకు మోల్డోవా బోర్న్ జుడోకా వరల్డ్ ఛాంపియన్ షిప్ మెడల్ని తొలిసారిగా 2014లో సొంతం చేసుకోవడం జరిగింది. 2014లో అబుదాబీ, బుడాపెస్ట్లో జరిగిన గ్రాండ్ పిక్స్లో స్కోర్వటోవ్ విజయం సాధించారు. 2016లో హవానాలో జరిగిన పోటీల్లో బ్రాంజ్ మెడల్ని సొంతం చేసుకున్నారు. రియో ఒలింపిక్స్లో స్కోర్వటోవ్ మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసినదే.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







