ఏసియన్ గేమ్స్లో యూఏఈకి బ్రాంజ్ మెడల్
- August 30, 2018
యూఏఈకి చెందిన విక్టర్ స్క్వోర్వటోవ్, జ్యూడోలో బ్రాంజ్ పతకాన్ని దక్కించుకున్నారు. ఏసియన్ గేమ్స్లో భాగంగా గురువారం జరిగిన పోటీల్లో యూఏఈకి ఈ బ్రాంజ్ పతకం దక్కింది. కిర్గిస్తాన్కి చెందిన బెక్తుర్ రిస్మాంబెటోవ్ని మెన్స్ 73 కిలోల జూడోలో స్క్వోర్వటోవ్ ఓడించి పతకం సొంతం చేసుకున్నాడు. యూఏఈకి సంబంధించినంతవరకు మోల్డోవా బోర్న్ జుడోకా వరల్డ్ ఛాంపియన్ షిప్ మెడల్ని తొలిసారిగా 2014లో సొంతం చేసుకోవడం జరిగింది. 2014లో అబుదాబీ, బుడాపెస్ట్లో జరిగిన గ్రాండ్ పిక్స్లో స్కోర్వటోవ్ విజయం సాధించారు. 2016లో హవానాలో జరిగిన పోటీల్లో బ్రాంజ్ మెడల్ని సొంతం చేసుకున్నారు. రియో ఒలింపిక్స్లో స్కోర్వటోవ్ మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసినదే.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









