ఎటిసలాట్ యూనిట్ 450.9 మిలియన్ డాలర్లు చెల్లించాలి
- December 17, 2015
ఎటిసలాట్కి చెందిన ఆఫ్రికా యూనిట్ 413 మిలియన్ యూరోలను చెల్లించాల్సిందిగా ఆదేశాల జారీ అయ్యాయి. ఎటిసలాట్ సంస్థకు చెందిన మైనారిటీ షేర్ హోల్డర్కి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ఈ నిర్ణయం తీసుకోబడింది. టెలిసెల్ బినిన్లోని షేర్ హోల్డర్ అయిన అట్లాంటిక్ టెలికామ్ ఈ మొత్తాన్ని సర్కికి చెల్లాలని ఆదేశించారు. అలాగే అట్లాంటిక్కి గతంలో ఇచ్చిన అవార్డును కూడా రద్దు చేయనున్నారు. 2002-2007 మధ్య కాలానికి సంబంధించి ఈ నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. జనవరిలో ఎటిసలాట్ ఆఫ్రికాకి చెందిన ఆపరేషన్స్ యూనిట్ బెనిన్తో కలిపి అట్లాంటిక్ టెలికాం ద్వారా మారోక్ టెలికామ్కు అమ్మేసింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







