పగిలిన మెయిన్ వాటర్ పైప్ లైన్
- September 14, 2018మస్కట్: విలాయత్ ఆఫ్ ఇబ్రి మరియు విలాయత్ ఆఫ్ యాంకుల్ మధ్య వాటర్ డిస్ట్రిబ్యూషన్ పైప్లైన్ పగిలినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ (డియామ్) వెల్లడించింది. వాటర్ పైప్లైన్ పగలడానికి సంబంధించి కారణాలు ఇంకా తెలియరాలేదు. 24 గంటల్లో దీన్ని రిపెయిర్ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. పనులు ప్రారంభించామనీ, వీలైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దుతామనీ, పైప్లైన్ పగిలిన విషయాన్ని వెల్లడిస్తూ డియామ్ ఆన్లైన్లో ప్రజలనుద్దేశించి పేర్కొంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్