క్రెడిట్ కార్డులపై ఫీజుల వసూలు నిలుపుదల
- December 20, 2015
ఇకపై దుబాయ్ బంగారు దుకాణాలలొ ధరల ప్రదర్శన మరియు క్రెడిట్ కార్డుపై అదనపు రుసుం ను వసూలు చేయడాన్ని నిషేదించారు. ఆర్డికాభివృద్ది శాఖ, దుబాయ్ బంగారు , ఆభరణాల గ్రూప్ ఈ మేరకు ఒక ఒప్పందం కుదుర్చుకొంది. దీని ప్రకారం , బంగారు దుకాణంలో ఏకరీతి ధర , వినియోగదారునికి పారదర్స్యకత కల్గించడమే ఈ నిర్దెశించబడింది. బంగారు నగలపై ధరను కనబడేలా, ఒక ఎలక్ట్రానిక్ సూచికను ఏర్పాటు చయనున్నారు. ఈ సందర్బంగా వాణిజ్య వర్తింపు మరియు వినియోగదారుల రక్షణ శాఖ సంచాలకులు మొహమ్మద్ లోతః విలేకరులతో మాట్లాడుతూ, దుబాయ్ లో, బంగారు ఆభరణాల దుకాణాలు తమ ప్రదర్శన కంటే, క్రెడిట్ ద్వారా 2.5 శాతం రుసుం ను వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇకపై బంగారం ధరలో ఆకస్మిక మార్పు చేర్పులను నియంత్రించేందుకు ప్రభుత్వం 5 శాతం ఇస్తూ , బంగారు ధరలలో ఒడిదుడుకులను సవరించనుంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







